ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్  పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా , నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించగా , మోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటు వంటి సమంత ఈ మూవీcలో స్పెషల్ సాంగ్ లో నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా , ఫాహద్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. రావు రమేష్ ,  సునీల్ , అనసూయమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా పుష్ప పార్ట్ 1 మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో పుష్ప పార్ట్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే పులి వచ్చింది అని అర్థం ... అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప రాజ్ వచ్చాడు అని అర్థం అనే డైలాగ్ పుష్ప 2 మూవీ లోది అని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: