బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో అభిమానులు రాధే శ్యామ్ సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ చిత్రం అందరీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది మొత్తం ఈ సినిమా ఐదు భాషలలో విడుదల అయింది. యువి క్రియేషన్ నిర్మించిన ఈ సినిమాని హిందీ వర్షన్ కు అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా తెలుగు వర్షన్ కు ఎస్ ఎస్ రాజమౌళి ఓవర్ ఇవ్వడం జరిగింది. స్టోరీ స్క్రీన్ ప్లే క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్లు ఘోరంగా ప్లాప్ అయ్యింది.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఈ సినిమాతో యువీ వారికి గట్టిగానే దెబ్బ తగిలింది. ఏకంగా ఈ సినిమాతో రూ.80 కోట్ల మేరకు నష్టం మిగిలిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే మొత్తంగా రెండేనా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో అభిమానుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకున్నారు.రొటీన్ ప్రేమ కథ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా తెరకెక్కించిన సమయంలో కరోనా ప్రారంభమైంది. దాదాపుగా రెండేళ్లపాటు యూనిట్ ఎంతో కష్టాలను ఓర్చుకొని ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయగా.. అంతా వృధా అయిపోయింది.
బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో అభిమానులు రాధే శ్యామ్ సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ చిత్రం అందరీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది మొత్తం ఈ సినిమా ఐదు భాషలలో విడుదల అయింది. యువి క్రియేషన్ నిర్మించిన ఈ సినిమాని హిందీ వర్షన్ కు అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా తెలుగు వర్షన్ కు ఎస్ ఎస్ రాజమౌళి ఓవర్ ఇవ్వడం జరిగింది. స్టోరీ స్క్రీన్ ప్లే క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్లు ఘోరంగా ప్లాప్ అయ్యింది.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఈ సినిమాతో యువీ వారికి గట్టిగానే దెబ్బ తగిలింది. ఏకంగా ఈ సినిమాతో రూ.80 కోట్ల మేరకు నష్టం మిగిలిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే మొత్తంగా రెండేనా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో అభిమానుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకున్నారు.రొటీన్ ప్రేమ కథ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా తెరకెక్కించిన సమయంలో కరోనా ప్రారంభమైంది. దాదాపుగా రెండేళ్లపాటు యూనిట్ ఎంతో కష్టాలను ఓర్చుకొని ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయగా.. అంతా వృధా అయిపోయింది.