తెరపైకి వచ్చి ఇటీవలే ఆశించిన విజయాన్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ఆయన 48వ చిత్రంలో ఇప్పుడు నటించడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ సినిమాను కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకం పై నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికి కన్ను కన్ను కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ దేసింగ్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇకపోతే ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనేను తీసుకోవాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తుందట. అందులో భాగంగానే శింబు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా అయితే తనకు కథ నచ్చింది అని కానీ తనకు రూ.20 కోట్ల పారితోషకం ఇస్తే ఇందులో నటిస్తానని డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇకపోతే దీపికా పదుకొనే ఒక సినిమాలో నటిస్తే 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది అదే ఇప్పుడు ఈ సినిమా కోసం రూ.20 కోట్ల డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ పారితోషకం ఎక్కువ కావడంతో మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో శింబు చిత్ర వర్గాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి