ఆయన ఎంత వీక్ అనేది ఈ రీ రిలీజ్ తో అందరికీ కూడా బాగా అర్థం అయిపోయింది. హైదరాబాద్ లో ఈ చిత్రానికి గ్రాండ్ గా సెలెబ్రిటీలను పిలిచి మరీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసారు. తెలంగాణ వ్యాప్తంగా షోస్ కూడా భారీ స్థాయిలో అయితే వేసుకున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్, హైదరాబాద్ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి నైజాం ప్రాంతం మొత్తం కలిపి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.ఈ చిత్రానికి విడుదలకు ముందు చేసిన పబ్లిసిటీ తో పోలిస్తే చాలా తక్కువ అని అంటున్నారటా ట్రేడ్ పండితులు. ఖుషి చిత్రం కేవలం పది రోజుల ముందు కంఫర్మ్ చేసుకొని విడుదల అయ్యి కోటి 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టింది.ఇదే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కోటి 20 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా, ఒక్కడు చిత్రం 90 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందటా.. కానీ సింహాద్రి చిత్రానికి కేవలం 65 లక్షల రూపాయిల గ్రాస్ రావడం అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. తెలంగాణ లోని కరీంనగర్ వంటి ప్రాంతాలలో ఈ చిత్రానికి కొన్ని థియేటర్స్ లో సున్నా గ్రాస్ లు కూడా వచ్చాయని తెలుస్తుంది.ఇది ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి కూడా అస్సలు జరగలేదు, తెలంగాణ లో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చినా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టిందటా సింహాద్రి..మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా మూడు కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ సాధించి రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా అయితే నిలిచినది..సింహాద్రి చిత్రం ఆ కాలం లో ఊర మాస్ సినిమా అయితే అయ్యుండొచ్చు కానీ, నేటి తరానికి ఆ చిత్రం అవుట్ డేటెడ్ మాస్ సినిమా అని, అందుకే ఈ చిత్రానికి అభిమానులు తప్ప కామన్ ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేదని అంటున్నారట.
ఆయన ఎంత వీక్ అనేది ఈ రీ రిలీజ్ తో అందరికీ కూడా బాగా అర్థం అయిపోయింది. హైదరాబాద్ లో ఈ చిత్రానికి గ్రాండ్ గా సెలెబ్రిటీలను పిలిచి మరీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసారు. తెలంగాణ వ్యాప్తంగా షోస్ కూడా భారీ స్థాయిలో అయితే వేసుకున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్, హైదరాబాద్ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి నైజాం ప్రాంతం మొత్తం కలిపి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.ఈ చిత్రానికి విడుదలకు ముందు చేసిన పబ్లిసిటీ తో పోలిస్తే చాలా తక్కువ అని అంటున్నారటా ట్రేడ్ పండితులు. ఖుషి చిత్రం కేవలం పది రోజుల ముందు కంఫర్మ్ చేసుకొని విడుదల అయ్యి కోటి 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టింది.ఇదే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కోటి 20 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా, ఒక్కడు చిత్రం 90 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందటా.. కానీ సింహాద్రి చిత్రానికి కేవలం 65 లక్షల రూపాయిల గ్రాస్ రావడం అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. తెలంగాణ లోని కరీంనగర్ వంటి ప్రాంతాలలో ఈ చిత్రానికి కొన్ని థియేటర్స్ లో సున్నా గ్రాస్ లు కూడా వచ్చాయని తెలుస్తుంది.ఇది ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి కూడా అస్సలు జరగలేదు, తెలంగాణ లో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చినా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టిందటా సింహాద్రి..మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా మూడు కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ సాధించి రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా అయితే నిలిచినది..సింహాద్రి చిత్రం ఆ కాలం లో ఊర మాస్ సినిమా అయితే అయ్యుండొచ్చు కానీ, నేటి తరానికి ఆ చిత్రం అవుట్ డేటెడ్ మాస్ సినిమా అని, అందుకే ఈ చిత్రానికి అభిమానులు తప్ప కామన్ ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేదని అంటున్నారట.