
ఈ ప్రత్యేక దీపావళి సెలెబ్రేషన్లో స్పెషల్ వ్యక్తి ఎవరో తెలుసా? రామ్ చరణ్ సోదరుడు, వరుణ్ తేజ్ కుమారుడు నాగబాబు మనవడు "వాయువ్ తేజ్". వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. పండు లాంటి బాబుకి జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి. వాయువ్ తేజ్ అంటూ పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ సంతోషకరమైన సందర్భాన్ని మరింత విశేషంగా చేసేందుకు, మెగా ఫ్యామిలీ , చరణ్ ఫ్యామిలీతో పాటు అందరు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్ తో కలిసి ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.
కుటుంబ సంతోషాన్ని ఈ సందర్భంగా అందరు కుటూంబ సభ్యులు కలిసి ఇలా భాగస్వాములు అవుతూ పందగ చేస్కోవడం.. దీపావళి వేడుకను మరింత ప్రత్యేకంగా, ఆనందదాయకంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా, ధూమ్ ధామ్తో జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వేడుక ద్వారా ఫ్యామిలీ అండర్టోన్, ప్రేమ, సంతోషం, మరియు కొత్త జన్మించిన సంతోషాన్ని అందరికీ చూపిస్తూ, ఈ దీపావళిని మరచిపోలేని, ప్రత్యేకంగా నిలబెట్టబోతుంది అంటున్నారు అభిమానులు. ఇదే విషయాని వైరల్ చేస్తున్నారు..!