ఆ టైమ్ లో వీళ్ళు హీరోయిన్ లుగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు. అయితే పాకిస్థాన్ సైనికులు వీరిపై చేసిన కామెంట్ లకు ఇండియన్ సైనికులు కూడా సరిగ్గా రిప్లై ఇచ్చారు. ఐఏఎఫ్ విమానంపై ఓ డైలాగును రాయడం ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ డైలాగు కూడా కామెడీ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డైలాగులో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావిస్తూ రాయడమే కారణం. అయితే ఈ మెసేజ్ లో నవాజుద్దీన్ షరీఫ్ పేరును రాయడానికి కూడా ఒక కారణం ఉంది.
కార్గిల్ యుద్దానికి ముందు ఒకసారి పాక్ ప్రధాని నవాజుద్దీన్ షరీఫ్ భారత్ పర్యటనకు వెళ్లడం జరిగింది. ఆ పర్యటనలో రవీనా టాండన్ అంటే నాకు చాలా అభిమానమని తెలిపారు. అందుకే భారత సైనికులు కార్గిల్ వార్ సమయంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీద హార్ట్ సింబల్ వేసి రవీనా టాండన్ నుండి నవాజ్ కు బహుమతి గా పంపారు.