ఇక ఆర్మీలో మొత్తం నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు అనేవి ఉధృతం అయ్యాయి.ఇక శుక్రవారం నాటికి నిరసనలు
తెలంగాణ రాష్ట్రానికి విస్తరించాయి. అలాగే దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడటం జరిగింది.ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించినట్లు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ ఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. ఇంకా అలాగే ఏపీలోని
విజయవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ని ప్రకటించారు.తెలంగాణలో రాష్ట్రంలో ఖాజీపేట సహా అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను బాగా కట్టుదిట్టం చేశారు.ఈ అగ్నిపథ్కు వ్యతిరేకంగా
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన చాలా హింసాత్మకంగా మారింది. అలాగే ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో భారీగా ఆస్తినష్టం అనేది కూడా జరిగింది. దీంతో పోలీసులు చాలా అప్రమత్తమయ్యారు.ఇంకా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ల వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు.
ఇంకా సికింద్రాబాద్ తోపాటు కాచీగూడ అలాగే
నాంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. అలాగే స్టేషన్లలోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా ఖాజీపేట, వరంగల్, నిజామాబాద్, డోర్నకల్ ఇంకా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్ ఇంకా ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను కూడా సీపీ తరుణ్
జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.ఇంకా అలాగే
సికింద్రాబాద్ స్టేషన్లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తెలిపడం జరిగింది.అలాగే అధికారులతో అత్యవసర సమావేశంని ఏర్పాటు చేశారు. ఇంకా అలాగే అగ్నిపథ్ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ యువత పెద్దఎత్తున కూడా ఆందోళన చేస్తుండటంతో
కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.అలాగే అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కూడా సూచించింది.