తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమలహాసన్‌ ఘోర పరాజయం పొందడం అందరికి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కనీసం మూడో స్థానం సైతం దక్కకపోవడం పట్ల అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ ఓటమి గురించి చర్చినారు కమల్. ఒంటరిగా ఎన్నిలకల్లో పోటీ చేసి ఉంటె ఫలితం మరోలా ఉండేదంటు కమల్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: