ఇప్పుడు ఏపీలోని పాఠశాలల్లో అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అందుకే.. విజయవాడ పటమటలోని బసవపున్నయ్య జడ్పీ హైస్కూల్ లో తన పిల్లలను చేర్పించారు . ప్రభాకర్ రెడ్డి కుమార్తె 8 వ తరగతి కాగా.. కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం హైస్కూల్ లో ఆంగ్ల మాథ్యమంలో విద్యాబోధన ఉండటం వల్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు, వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారు.
ఇప్పుడు ఏపీలోని పాఠశాలల్లో అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అందుకే.. విజయవాడ పటమటలోని బసవపున్నయ్య జడ్పీ హైస్కూల్ లో తన పిల్లలను చేర్పించారు . ప్రభాకర్ రెడ్డి కుమార్తె 8 వ తరగతి కాగా.. కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం హైస్కూల్ లో ఆంగ్ల మాథ్యమంలో విద్యాబోధన ఉండటం వల్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు, వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారు.