వేలం పాటలో అదే ప్రాంతానికి చెందిన ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ రూ.60.83 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎన్జీవోస్కు ఫండ్స్ రూపంలో అందిస్తామని రిచ్మండ్ విల్లాస్ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకూ గణేశ్ లడ్డూకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అలాగే అల్వాల్ పరిధి కానాజిగూడలోనూ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఇక్కడి లక్ష్మీగణపతి ఆలయ లడ్డు ఏకంగా రూ.45,99,999 పలికింది. హిమాయత్నగర్ వాసి వెంకట్రావు, గీతాప్రియ ఈ లడ్డూను వేలంలో కొన్నారు.
వేలం పాటలో అదే ప్రాంతానికి చెందిన ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ రూ.60.83 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎన్జీవోస్కు ఫండ్స్ రూపంలో అందిస్తామని రిచ్మండ్ విల్లాస్ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకూ గణేశ్ లడ్డూకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అలాగే అల్వాల్ పరిధి కానాజిగూడలోనూ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఇక్కడి లక్ష్మీగణపతి ఆలయ లడ్డు ఏకంగా రూ.45,99,999 పలికింది. హిమాయత్నగర్ వాసి వెంకట్రావు, గీతాప్రియ ఈ లడ్డూను వేలంలో కొన్నారు.