ఈ గంగావిలాస్ క్రూయిజ్ ప్రయాణంలో మార్గమధ్యంలో అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించొచ్చు. సుందర్బన్ అడవులు, కజిరంగా నేషనల్ పార్కులు సందర్శించుకోవచ్చు. అనేక అభయారణ్యాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఈ గంగావిలాస్ క్రూయిజ్ పర్యటనలో తిలకించే వీలు ఉంది. ఈ అతిపెద్ద నదీ క్రూయిజ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కాశీ పట్టణం, గంగా నదులతో అనిర్వచనీయ బంధం రెట్టింపు కానుందని చెప్పొచ్చు. ఈ గంగా విలాస్ క్రూయిజ్ భారత్, బంగ్లాదేశ్లలో మొత్తం 27నదుల మీద ప్రయాణం చేసి పర్యాటకానికి కొత్త అందాలు తీసుకురానుంది.
ఈ గంగావిలాస్ క్రూయిజ్ ప్రయాణంలో మార్గమధ్యంలో అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించొచ్చు. సుందర్బన్ అడవులు, కజిరంగా నేషనల్ పార్కులు సందర్శించుకోవచ్చు. అనేక అభయారణ్యాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఈ గంగావిలాస్ క్రూయిజ్ పర్యటనలో తిలకించే వీలు ఉంది. ఈ అతిపెద్ద నదీ క్రూయిజ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కాశీ పట్టణం, గంగా నదులతో అనిర్వచనీయ బంధం రెట్టింపు కానుందని చెప్పొచ్చు. ఈ గంగా విలాస్ క్రూయిజ్ భారత్, బంగ్లాదేశ్లలో మొత్తం 27నదుల మీద ప్రయాణం చేసి పర్యాటకానికి కొత్త అందాలు తీసుకురానుంది.