టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహించి.. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహించి.. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.