బాలివుడ్ ముద్దుగుమ్మలు ,టాలివుడ్ లో హవాను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు సక్సెస్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో నటించాలని ఆశపడుతున్నారు.అక్కడి అందాల భామ కియారా అద్వానీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారాలనీ ప్రయత్నిస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన భారత్ అనే నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి హిట్ అందుకుంది. దాంతో వెంటనే బోయపాటి సినిమా లో అవకాశం అందుకుంది.


బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ లో నటించింది కియారా . ఈ ఉంహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో తిరిగి బాలీవుడ్ నే నమ్ముకుంది.అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగు సినిమాల్లో రాణించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తోంది రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న లో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


పొలిటికల్ నేపధ్యంలో ఈ రానుందని తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అలాగే ఈ లో చాలా మంది నటిస్తున్నారు. అలాగే తెలుగులో మరికొన్ని లు కూడా చేయనుందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో ‘భూల్ భాలైయ్యా-2’ మంచి విజయం అందుకుంది. మరో ‘జగ్ జగ్ జియో’ యావరేజ్ గా ఆడింది. ఇంకా అమ్మడులైన్ లో పెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి..అశోతోష్ గోవారికర్ తో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. రెండు ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ తో దూసుకు పోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: