వైసీపీ దాడులపై తాను రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసినా స్పందించ లేదన్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. అనధికారికంగా ఒక పోలీస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులు కుట్ర పూరితంగా జరిగాయని, ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు విన్నవించారు. లా అండ్ ఆర్డర్ను అధికార పార్టీ నేతలు చేతుల్లోకి తీసుకున్నారని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం వంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడులు జరిగాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు.
వైసీపీ దాడులపై తాను రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసినా స్పందించ లేదన్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. అనధికారికంగా ఒక పోలీస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులు కుట్ర పూరితంగా జరిగాయని, ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు విన్నవించారు. లా అండ్ ఆర్డర్ను అధికార పార్టీ నేతలు చేతుల్లోకి తీసుకున్నారని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం వంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడులు జరిగాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు.