అలాగే గ్రూప్-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన ఉందని చంద్రబాబు లేఖలో రాశారు. అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. అస్మదీయుల కోసం గ్రూప్-1లో అక్రమాలకు సీఎం జగన్ తెర తీశారని చంద్రబాబు ఆరోపించారు. రెండుసార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడా రావడంతో గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఆందోళన ఉందని.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అలాగే గ్రూప్-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన ఉందని చంద్రబాబు లేఖలో రాశారు. అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. అస్మదీయుల కోసం గ్రూప్-1లో అక్రమాలకు సీఎం జగన్ తెర తీశారని చంద్రబాబు ఆరోపించారు. రెండుసార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడా రావడంతో గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఆందోళన ఉందని.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.