తమ సంస్థ పాలలో వెన్న శాతం ఆధారంగా లీటర్కు రూ.29 నుంచి రూ.33 పాడి రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతోపాటు అదనంగా ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హెరిటేజ్ మాత్రం లీటరుకు రూ.24 నుంచి రూ.29 మాత్రమే చెల్లిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 10 లీటర్ల పాలు తీసుకుని పుంగనూరులోని సదుం, సోమలలో పర్యటించాలని... 5 లీటర్లు శివశక్తి డెయిరీకి, మరో 5 లీటర్లు హెరిటేజ్కు ఇవ్వు. ఎవరు ఎంత ధర చెల్లిస్తారో ప్రత్యక్షంగా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.
తమ సంస్థ పాలలో వెన్న శాతం ఆధారంగా లీటర్కు రూ.29 నుంచి రూ.33 పాడి రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతోపాటు అదనంగా ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హెరిటేజ్ మాత్రం లీటరుకు రూ.24 నుంచి రూ.29 మాత్రమే చెల్లిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 10 లీటర్ల పాలు తీసుకుని పుంగనూరులోని సదుం, సోమలలో పర్యటించాలని... 5 లీటర్లు శివశక్తి డెయిరీకి, మరో 5 లీటర్లు హెరిటేజ్కు ఇవ్వు. ఎవరు ఎంత ధర చెల్లిస్తారో ప్రత్యక్షంగా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.