ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ సచివాలయంలో వర్క్ ప్లేస్ ఎక్కువగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాలమైన గదులు, చాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచమే అబ్బుర పడేలా, తెలంగాణ ప్రతీకగా సచివాలయం నిలిచిపోనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ సచివాలయంలో వర్క్ ప్లేస్ ఎక్కువగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాలమైన గదులు, చాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచమే అబ్బుర పడేలా, తెలంగాణ ప్రతీకగా సచివాలయం నిలిచిపోనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.