1999 లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు ప్రత్యేక సిబిఐ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇటీవల దోషులుగా తేలిన మరో ఇద్దరికీ కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బొగ్గు కుంభకోణం విషయంలో ఎప్పటి నుంచో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
1999 లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు ప్రత్యేక సిబిఐ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇటీవల దోషులుగా తేలిన మరో ఇద్దరికీ కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బొగ్గు కుంభకోణం విషయంలో ఎప్పటి నుంచో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.