వైసీపీ పుట్టకముందే 2008 లోనే కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి లేక వైసీపీ అధ్యక్ష పదవుల్లో ఒక దానిని ప్రకటించాలని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
వైసీపీ పుట్టకముందే 2008 లోనే కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి లేక వైసీపీ అధ్యక్ష పదవుల్లో ఒక దానిని ప్రకటించాలని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి డిమాండ్ చేశారు.