2018 జూలై నుంచి తమకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సీపీఎస్ ను ఐదు రాష్ట్రాలు రద్దు చేశాయని... మన ప్రభుత్వం ఎందుకు చేయదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి మహాసభలు కర్నూలులో నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.
2018 జూలై నుంచి తమకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సీపీఎస్ ను ఐదు రాష్ట్రాలు రద్దు చేశాయని... మన ప్రభుత్వం ఎందుకు చేయదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి మహాసభలు కర్నూలులో నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.