డ్రైవింగ్ లైసెన్స్ లో సంచలన నిర్ణయం తీసుకుంది రవాణా శాఖనికా ఇక కష్టాలనేవి ఉండవనే చెప్పాలి . సామాన్యులకూ డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా గతంలో చుక్క లు చూపించిన అంశాలు ఇప్పుడు అదే తీరున అవకాశాలుగా మారిపోతున్నాయి.

గతంలో డ్రైవింగ్ లైసెన్స్ వాహనాల ఆర్ సీ కార్డులు కావాలంటే లక్ష తొంభై తప్పులు ఉండేవి మన వివరాలూ ఒకటైతే అందులో ఉండేది వేరే ఒకటి ,అయితే ఆ చిత్రాలకు ఇక చెక్ పడనుందని చెప్పాలి డ్రైవింగ్ లైసెన్స్ లు ఆర్ సీ లను ప్రింటింగ్ కు పంపించే ముందు దరఖాస్తుదారులకు వాటి ప్రతులను వాట్సాప్ మెయిల్ ద్వారా పంపించాలంటూ రవాణా శాఖాధికారులు నిర్ణయించారు.
 
దీనివల్ల ప్రింటింగ్ సమయంలో తప్పులను సరిదిద్ది అవకాశముంటుందని భావిస్తున్నారు విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇప్పటికే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఆన్ లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేష్ తెలియజేశారు.


ట్రాన్స్ పోర్ట్ భవనలో రమేష్ అధ్యక్షతన సమావేశమైన ఆన్ లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ హాల్ నిర్ణయాలను తీసుకుంది. ఇక రవాణా శాఖలో ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటామంటూ రమేశ్ చెప్పారు.


పెండింగ్ కార్డులను సోమవారం నుంచి పంపిణీ చేస్తామన్నారు, ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సైతం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలుస్తుంది.దేశవ్యాప్తంగా వచ్చేలా నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం.


ఈ మేరకు సరికొత్త డ్రైవింగ్ లైసెన్స్ లు వాహన రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ లు అంటే ఆర్సీల జారీ చేయనున్నారు కొత్తగా జారీ చేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్ క్యూ ఆర్ కోడ్ ను ముద్రించుకున్నారు. కార్డు వివరాలన్నీ వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎండీఎఫ్ సీ ఫీచర్స్ కూడా ఇందులో ఇన్ స్టాల్ చేయనున్నారు.


 అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగు ఒకే డిజైన్ ఓకే సెక్యూరిటీ ఫీచర్ లు ఈ సరి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ లు ఆర్ డిలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇక దీనిని ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో జారీ చేసారట. వాహన డ్రైవర్ పేరు బ్లడ్ గ్రూప్ అవయదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాలన్నీ కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ లో పొందుపరుస్తారు.


 ఒకవేళ ప్రయాణీకుడు లేదా వాహనాలు నడిపే వ్యక్తి దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనం వుంటే అభిప్రాయాన్ని కార్డుపై కూడా ముద్రిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు ముప్పై రెండు వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు నెలకు సుమారు తొమ్మిది లక్షల జారీ లేదా రెన్యూవల్ చేస్తున్నారు. 


అలాగే నిత్యం నలభై మూడు వేల వాహనాల నెలకు సుమారు పదమూడు లక్షల వాహనాలు కొత్తగా రిజిస్టర్ లేదా రిజిస్ట్రేషన్ రీ రిజిస్ర్టేషన్ అవుతున్నాయి. వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టే లైసెన్సులు ఆర్సీలను రవాణా శాఖ జారీ చేస్తోంది. 


ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రవాణా శాఖ ఉన్నతాధికారి మీడియాతో తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించిందని తెలియజేశారు. ఈ కొత్త కార్డుల ధర పదిహేను నుంచి ఇరవై రూపాయలకు మించక పోవచ్చన్నది కేంద్రం నుంచి వచ్చిన సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: