పవన్ కల్యాణ్ సమాజం కోసమే పని చేస్తారన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం మత్స్యకార గ్రామంలో పర్యటించారు. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయన్న నాదెండ్ల... డి.మత్స్యలేశం గ్రామంలో 6 వేల మంది వలస పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందక గుజరాత్ వలస పోతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
పవన్ కల్యాణ్ సమాజం కోసమే పని చేస్తారన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం మత్స్యకార గ్రామంలో పర్యటించారు. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయన్న నాదెండ్ల... డి.మత్స్యలేశం గ్రామంలో 6 వేల మంది వలస పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందక గుజరాత్ వలస పోతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.