లాక్ డౌన్ సడలింపులు కాస్త ఇవ్వడం తో జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు జనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం అతి వేగంగా వాహనాలు నడపడం తో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

తాజాగా హైదరాబాద్ లోని పటాన్ చేరు లో రెండు బైక్ లు డీ కొన్నాయి. ఈ ఘటన లో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆస్పత్రి కోసం అని బయటకు రాగా మరో వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం అని వచ్చారు అని అతి వేగంతో ఇద్దరు ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: