అలాగే ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దెబ్బ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా పడిన నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే అవకాశం ఉందని ఈ నెల 30వ తారీఖున సమావేశం జరిగే సూచనలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. తుఫాన్ కు సంబంధించి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
అలాగే ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దెబ్బ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా పడిన నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే అవకాశం ఉందని ఈ నెల 30వ తారీఖున సమావేశం జరిగే సూచనలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. తుఫాన్ కు సంబంధించి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.