నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేతలు చంద్రబాబు పై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేసి మళ్ళీ ఎన్నికల సమయంలో వస్తే ఇక్కడ పార్టీ ఎలా బలపడుతుందని అంటున్నారు.. ఇటీవలే ఇక్కడి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి దిక్కూ దివానం లేకుండా పోయిందంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఇలా అయిపోవడానికి ఆనం రామనారాయణరెడ్డి కారణం కాదని చంద్రభాను అని అంటున్నారు అక్కడి ప్రజలు..