
మంగళగిరి శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటేనే ఛాలెంజ్ అని, దీనిని స్వీకరించాలని, అధైర్యపడకూడదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ మీరేనని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, కలల సాధనకు నిరంతంర శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు