నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. తమకు న్యాయం జరగాలని వారు సిఎం జగన్ ని కోరారు. హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా సిఎం జగన్ ని కలిసారు. కాగా నిందితుడు నాగేంద్ర బాబు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దిశా పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సిఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. తమకు న్యాయం జరగాలని వారు సిఎం జగన్ ని కోరారు. హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా సిఎం జగన్ ని కలిసారు. కాగా నిందితుడు నాగేంద్ర బాబు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దిశా పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సిఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.