మూసీ నది వద్ద గంగమ్మ తల్లి కి పూజలు చేసారు. నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి నగర మంత్రులు, మేయర్ పూజలు నిర్వహించారు. 1908 లో వరదల సమయంలో పూజలు చేసారు నిజాం రాజులు. మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు చేసారు.
మూసీ నది వద్ద గంగమ్మ తల్లి కి పూజలు చేసారు. నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి నగర మంత్రులు, మేయర్ పూజలు నిర్వహించారు. 1908 లో వరదల సమయంలో పూజలు చేసారు నిజాం రాజులు. మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు చేసారు.