హైదరాబాద్ లో భారీ వరదలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏమవుతుందో అనే భయం అక్కడి ప్రజల్లో చాలా వరకు కూడా ఉంది. ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే స్థానికులు కంగారు పడే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తమను కాపాడాలి అని ప్రజలు పూజలు కూడా చేసే పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మూసీ నది వద్ద గంగమ్మ తల్లి కి పూజలు చేసారు. నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి నగర మంత్రులు, మేయర్ పూజలు నిర్వహించారు. 1908 లో వరదల సమయంలో పూజలు  చేసారు నిజాం రాజులు. మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: