వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గోన్నా అది ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు అర్హులు కారని పేర్కోంటూ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గోన్నా అది ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు అర్హులు కారని పేర్కోంటూ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు.