ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం పైన ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కే జి ఎఫ్
సినిమా ను భారీ స్థాయిలో తెరకెక్కించి ఘన విజయం అందుకునేలా చేసిన దర్శకుడైన
ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్యకారణం. ఆ విధంగా వందల కోట్లు ఈ
సినిమా కు బడ్జెట్ గా కేటాయించారు అంటే అతిశయోక్తి కాదు.
శృతిహాసన్ ఈ
సినిమా లో
హీరోయిన్ గా నటించగా ఈ
సినిమా పక్కా
మాస్ కమర్షియల్ సినిమా అని పోస్టర్స్ నీ బట్టి అందరికీ అర్థమవుతుంది.
హాంబలే నిర్మాణ సంస్థ నుంచి కే జి ఎఫ్
సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో తెరకెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కేజీఎఫ్ సినిమాకు రెండు మూడు రెట్లు మించి ఈ
సినిమా ఉండబోతోందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. వారు ఎంత పక్కాగా ఉంటే తప్పా అంత బాగా ఈ
సినిమా వచ్చిందో అనుకోవచ్చు. ఈ నిర్మాతలు కూడా ఎంతో వైవిధ్యం చూపించడానికి నిరంతరం శ్రమిస్తూన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది.
మిగిలిన భాగాన్ని షూటింగ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఈ
సినిమా యొక్క అవుట్పుట్ కూడా బాగానే వచ్చిందని అంటున్నారు. బడ్జెట్ పరంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ
సినిమా తప్పకుండా రెండు వేల కోట్ల రూపాయల టార్గెట్ అందుకోవచ్చు అని చెబుతున్నారు.
ప్రభాస్ కు ఉన్న పాన్
ఇండియా మార్కెట్ దృష్ట్యా ఈ
సినిమా కు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఖాయం అంటున్నారు. మరి భవిష్యత్ లో ఈ
సినిమా కు ఏ స్థాయి లో కలెక్షన్ లు వస్తాయి చూడాలి .