దిశ హత్యాచారం కేసు.. ఈ కేసు గురించి ప్రతిఒక్కరికి కాదు దేశం మొత్తం తెలుసు. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కనీసం ఆమె శవం కూడా దొరకకుండా ఒక ఆడపిల్లను అతికిరాతకంగా చంపినా ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

        

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు.

          

దీంతో ఆ నిందితుల మృతుదేహాలకు పోస్టుమార్టం చేసి స్వగ్రామానికి తీసుకెళ్లగా అంత్యక్రియలకు బ్రేక్ పడింది. అయితే ఆ నిందితులను ఎంత కిరాతకంగా చంపారంటే చెప్పలేము.. ఆ చావు మరొకరికి రాకూడదు అంటే మారె ఏ ఎదవ అలాంటి నీచమైన పని చెయ్యకూడదు. ఆడపిల్లలు అంటే భయం లేకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా కనీసం వారిని ఎం చేయకుంటే చాలు. 

             

అయితే ఈ ఘటనలో ఆ నలుగురు నిందితులు ఘోరాతి ఘోరంగా కుక్క చావు చచ్చారు. వారిని చూస్తే అనిపిస్తుంది కానీ వారికీ ఆ చావు ఏ కరెక్ట్. అయితే ఆ ఘటనలో కెమెరాలకు చిక్కిన కొన్ని కీలక ఫోటోలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంత ధారుణంగా.. కుటుంబసభ్యులు ఉన్న ఆనాధలుగా చచ్చారు. అలాంటి నేరం చేశారు ఆ నీచులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: