1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు. గాంధీ గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం 1919 చట్టం ప్రకారం మహిళలు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రావిన్స్లోని శాసన మండళ్లకు ఎన్నికల్లో ఓటర్ల అర్హతను నిర్ణయించే అవకాశాన్ని ఇచ్చింది. 1921 లో, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొంతమంది మహిళలకు ఓటు వేసే అధికారాన్ని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించింది.
1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు. గాంధీ గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం 1919 చట్టం ప్రకారం మహిళలు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రావిన్స్లోని శాసన మండళ్లకు ఎన్నికల్లో ఓటర్ల అర్హతను నిర్ణయించే అవకాశాన్ని ఇచ్చింది. 1921 లో, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొంతమంది మహిళలకు ఓటు వేసే అధికారాన్ని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించింది.