నాగార్జునా సాగ‌ర్ మూడో రౌండ్ లో కూడా టీఆర్ఎస్‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చింది. తొలి రౌండ్‌లో 1475 ఓట్ల మెజార్టీ సాధించిన కారు పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మూడో రౌండ్ ముగిసే స‌రికి 2665 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసినా కూడా సీనియ‌ర్ నేత‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. నాగార్జునా సాగ‌ర్లో ఎలాగైనా గెలుస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్లు తొలి మూడు రౌండ్ల ఫ‌లితంలో కాస్త నిరాశ‌లోకి వెళ్లిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: