ఇటీవలే షెబబాజ్ పాక్ ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ ఆయనకు లేఖ రాశారు. అభినందనలు తెలపారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. చర్చలకు వీలుగా తగిన వాతావరణం కల్పించారని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన పాక్ ప్రధాని తాము కూడా శాంతి సహకారాన్ని పెంపొందిచుకోవాలనుకుంటున్నట్టు తిరుగు సందేశం పంపారు.
ఇటీవలే షెబబాజ్ పాక్ ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ ఆయనకు లేఖ రాశారు. అభినందనలు తెలపారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. చర్చలకు వీలుగా తగిన వాతావరణం కల్పించారని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన పాక్ ప్రధాని తాము కూడా శాంతి సహకారాన్ని పెంపొందిచుకోవాలనుకుంటున్నట్టు తిరుగు సందేశం పంపారు.