హైదరాబాద్లో ఇవాళ ఐఎస్బీ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.. రోజంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రధాని మోదీ నేరుగా చెన్నై వెళ్తారు. చెన్నైలో 31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే చెన్నైలోని కొన్ని ప్రాజక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే లైన్లు, సబర్బన్ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలను ప్రధాని ఆవాస్ యోజన్ అర్బన్ ప్రాజక్టులను ప్రారంభిస్తారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
హైదరాబాద్లో ఇవాళ ఐఎస్బీ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.. రోజంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రధాని మోదీ నేరుగా చెన్నై వెళ్తారు. చెన్నైలో 31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే చెన్నైలోని కొన్ని ప్రాజక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే లైన్లు, సబర్బన్ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలను ప్రధాని ఆవాస్ యోజన్ అర్బన్ ప్రాజక్టులను ప్రారంభిస్తారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.