అయితే 1944 నుంచే గాంధీజీ మాటను కాంగ్రెస్ వినడం మానేసిందని వారణాశి రాం మాధవ్ అన్నారు. అయితే.. ఇప్పుడు గాంధీ మాటలను ఆచరించే దిశగా కాంగ్రెస్ను రద్దు చేయించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లున్నారని వారణాశి రాం మాధవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశంలో మహిళలకు గౌరం దక్కాలి తప్ప రక్షణ కాదని, గౌరవం ఉంటే రక్షణ అదే వస్తుందని వారణాశి రాం మాధవ్ అన్నారు.
అయితే 1944 నుంచే గాంధీజీ మాటను కాంగ్రెస్ వినడం మానేసిందని వారణాశి రాం మాధవ్ అన్నారు. అయితే.. ఇప్పుడు గాంధీ మాటలను ఆచరించే దిశగా కాంగ్రెస్ను రద్దు చేయించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లున్నారని వారణాశి రాం మాధవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశంలో మహిళలకు గౌరం దక్కాలి తప్ప రక్షణ కాదని, గౌరవం ఉంటే రక్షణ అదే వస్తుందని వారణాశి రాం మాధవ్ అన్నారు.