బిగ్ బ్రేకింగ్ న్యూస్  చూస్తున్నాం కేంద్ర మంత్రికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసినట్టు తెలుస్తుంది....ప్రస్తుతం రాష్ట రాజకీయాలు రచ్చగా ఉన్న ఈ సమయంలో జగన్ అమిత్ షా లేఖ సంచలనంగా మారింది...అయితే జగన్ రాసిన లేఖ మాత్రం వరద నష్టం, అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని తక్షణమే ఆంధ్ర ప్రదేశ్ కు పంపాలని జగన్ అమిత్ షా కు లేఖలో కోరినట్టుగా తెలుస్తుంది...


భారీ వర్షాలతో వరదలతో తీవ్రంగా నస్తాపోయం అన్ని జగన్ లేఖ లో రాసినట్టు తెలుస్తుంది...అయితే 2250 కోట్లు అర్దికసహాయం తో ఏపిని ఆదుకోవాలని జగన్ కోరినట్టు తెలుస్తుంది ...ఉహించని భారీ వర్షాల వాళ్ళ రాష్టం భారీగా నష్టపోయిందని అమిత్ షా కు లేఖకలో వినపించినట్టు సమాచారం అందుతుంది....అయితే ఇప్పుడే అందిన వార్త జగన్ అమిత్ షా కు లేఖ రాసినట్టు తెలుస్తుంది.... గడిచిన 2 రోజులుగా తీవ్రంగా వర్షాలు పడటం గతంలో చూడని విదంగా భారీ వర్షాలతో వరదలు ఉప్పోనిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం...అయితే ఇప్పటికే లోటు budget తో ఏలాగో నేగుకోస్తున్న జగన్ సర్కార్ ఓ వైపు కరోన తోనే ఎనో ఇబ్బందులను అధిగమించి కాస్త ఉపిరిపిల్చుకుందాం అనే లోపే మరో రూపం భారీ షాక్ తగ్గలడం ....చూస్తున్నాం,....ఉహించని వర్షం కారణంగా 4 వేల 400 కోట్లు రుపైలు నష్టం జరిగినట్లు కూడా వివరాలు అమిత్ షా కు లేఖ రూపం జగన్ పేర్కొన్నట్ తెలుస్తుంది...


అయితే తక్షణమే వేయి కోట్లు మంజూరు చేయాలనీ జగన్ అమిత్ షా ను కోరినట్టు తెలుస్తుంది...వరుసగా కురిసిన వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి అన్ని వర్షం కారణంగా విద్యుత్ కు తీవ్ర ఇబ్బంది జరిగినట్టు అయన పేర్కొన్నారు...రోడ్ లు ,,గ్రామలలో కాలువలు ఉపొంగుతున్నాటు జగన్ వివరించారు,,....రైతులు సైతం తీవ్రంగా నస్తాపోయరాన్ని అమిత్ షా కు జగన్ విన్పించారు....అయితే ఇవ్వని కలిపే దాదాపు 4 వేల 400 కోట్ల మేరకు నష్టం వచిన్నాటుగా కూడా జగన్ చెప్పుకొచ్చారు ...అయితే తక్షణమే గొప్ప మనసుతో వేయి కోట్లు రిలీజ్ చేయాలనీ తద్వారా మర్మతులు స్టార్ట్ చేస్తాం అని కూడా జగన్ తెలిపారు....

మరింత సమాచారం తెలుసుకోండి: