ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. థర్మల్‌ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడి అల్లాడిపోతున్నారు. అయితే, వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. ఇలా పదిరోజుల వ్యవధిలో మొత్తం 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి కరోనాకి బలయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటేనే భయపడిపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: