వార్తల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిలిచారు మళ్లీ. గణేశ్ నిమజ్జనం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో గణేశ ప్రతిమను ఒళ్లో పెట్టు కుని సామాన్యుడిలానే ప్రయాణించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. సజ్జనార్ ఎండీగా బరిలో దిగాక ఇప్పటిదాకా అనేక కీలక మార్పు లు అన్నవి ఆర్టీసీలో చోటుచేసుకున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ను కూడా ఆయన ఇటీవలే సామాన్య ప్రయాణికుడి మాది రి బస్సులో ప్రయాణించి అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు.
వార్తల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిలిచారు మళ్లీ. గణేశ్ నిమజ్జనం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో గణేశ ప్రతిమను ఒళ్లో పెట్టు కుని సామాన్యుడిలానే ప్రయాణించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. సజ్జనార్ ఎండీగా బరిలో దిగాక ఇప్పటిదాకా అనేక కీలక మార్పు లు అన్నవి ఆర్టీసీలో చోటుచేసుకున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ను కూడా ఆయన ఇటీవలే సామాన్య ప్రయాణికుడి మాది రి బస్సులో ప్రయాణించి అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు.