న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, ఈ హక్కును పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. వేల సంవత్సరాల అణచివేత ఇక చాలు. న్యాయ వ్యవస్థ లోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. కోపంతో అరవాలి. 50 శాతం రిజర్వేషన్లు అవసరం అని అరవాలి. మీరు ఈ దిశ గా జరిపే పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అని జస్టిస్ రమణ ఉద్ఘాటించారు. ఆదివారం నాడు అక్కడ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లోని మహిళా న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వి రమనతో సహా నూతనంగా నియమితులైన తొమ్మిదిమంది న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, ఈ హక్కును పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. వేల సంవత్సరాల అణచివేత ఇక చాలు. న్యాయ వ్యవస్థ లోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. కోపంతో అరవాలి. 50 శాతం రిజర్వేషన్లు అవసరం అని అరవాలి. మీరు ఈ దిశ గా జరిపే పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అని జస్టిస్ రమణ ఉద్ఘాటించారు. ఆదివారం నాడు అక్కడ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లోని మహిళా న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వి రమనతో సహా నూతనంగా నియమితులైన తొమ్మిదిమంది న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.