మరోవైపు కొద్దిసేపటిక్రితమే ఇంటర్ మొదటిసంవత్సరానికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. అందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు. 4.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, విద్యార్థులకు మెటీరియల్ కూడ అందజేశామని, పరీక్షలకు సన్నద్ధమై రాయాలని మంత్రి సూచించారు. సమయానికి తగ్గట్టు పరీక్షలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ప్రయివేటు కళాశాలలు కూడ సహకరించాలని కోరారు సబితా.
మరోవైపు కొద్దిసేపటిక్రితమే ఇంటర్ మొదటిసంవత్సరానికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. అందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు. 4.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, విద్యార్థులకు మెటీరియల్ కూడ అందజేశామని, పరీక్షలకు సన్నద్ధమై రాయాలని మంత్రి సూచించారు. సమయానికి తగ్గట్టు పరీక్షలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ప్రయివేటు కళాశాలలు కూడ సహకరించాలని కోరారు సబితా.