రామాయన్ సీరియల్ మళ్లీ రికార్డులు కొల్లగొట్టింది. ప్రపంచంలోనే అత్యధిక మంది (7.7 కోట్లు) మంది వీక్షించిన సీరియల్ గా చరిత్ర సృష్టించింది. దూర దర్శన్లో తిరిగి ప్రసారం అవుతున్న రామానంద్ సాగర్ యొక్క ప్రముఖ టీవీ సీరియల్ రామాయణం ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో అ త్యధికంగా వీక్షించిన షోగా నిలిచింది. ఈమేరకు డిడి ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో గురువారం అర్థరాత్రి పోస్ట్ చేసింది. "దూరదర్శన్ లో రామాయణం యొక్క ప్రసారం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, ఈ ప్రదర్శన ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన వినోద ప్రదర్శనగా మారింది. అని పేర్కొంది.
రామనంద్ సాగర్ ఈ సీరియల్ ను మొత్తం 78 ఎపిసోడ్లను చిత్రీకరించారు. వాల్మీకి యొక్క రామాయణం, తులసీదాస్ రామ్చరిత్మణాల ఆధారంగా దీనిని రూపొందించారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ఈ సీరియల్ జనవరి 25, 1987 నుంచి జూలై 31, 1988 వరకు ప్రసారం చేయబడింది. అప్పుడు, ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం టివిలో ప్రసారం అయ్యేది. తాజాగా లాక్ డౌన్ కారణంగా, ప్రజల డిమాండ్ మేరకు మార్చి 28 నుంచి దూరదర్శన్ ఛానల్లో రామాయణం సీరియల్ను మళ్లీ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
రామాయన్ సీరియల్ మళ్లీ రికార్డులు కొల్లగొట్టింది. ప్రపంచంలోనే అత్యధిక మంది (7.7 కోట్లు) మంది వీక్షించిన సీరియల్ గా చరిత్ర సృష్టించింది. దూర దర్శన్లో తిరిగి ప్రసారం అవుతున్న రామానంద్ సాగర్ యొక్క ప్రముఖ టీవీ సీరియల్ రామాయణం ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో అ త్యధికంగా వీక్షించిన షోగా నిలిచింది. ఈమేరకు డిడి ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో గురువారం అర్థరాత్రి పోస్ట్ చేసింది. "దూరదర్శన్ లో రామాయణం యొక్క ప్రసారం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, ఈ ప్రదర్శన ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన వినోద ప్రదర్శనగా మారింది. అని పేర్కొంది.
రామనంద్ సాగర్ ఈ సీరియల్ ను మొత్తం 78 ఎపిసోడ్లను చిత్రీకరించారు. వాల్మీకి యొక్క రామాయణం, తులసీదాస్ రామ్చరిత్మణాల ఆధారంగా దీనిని రూపొందించారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ఈ సీరియల్ జనవరి 25, 1987 నుంచి జూలై 31, 1988 వరకు ప్రసారం చేయబడింది. అప్పుడు, ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం టివిలో ప్రసారం అయ్యేది. తాజాగా లాక్ డౌన్ కారణంగా, ప్రజల డిమాండ్ మేరకు మార్చి 28 నుంచి దూరదర్శన్ ఛానల్లో రామాయణం సీరియల్ను మళ్లీ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.