మహారాష్ట్ర రాజధాని, ముంబై.. కాదు దేశానికి గుండె కాయ అది. అలాంటి మహానగరం నేడు ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడం లేదు. 12 వేల కేసులతో ఇప్పుడు ఆ నగరం అల్లాడి పోయే పరిస్థితి వచ్చింది. మరో న్యూయార్క్ అని అంటున్నారు. అసలు ఆ నగరానికి అలాంటి పేరు రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు సిఎం థాకరే అనుసరించిన వ్యవహార శైలి. 

 

ఆస్పత్రుల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఆయనకు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి వివరించినా సరే శివసేన నేతలను ఆయన కట్టడి చేయడం లేదు. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అనే ఆరోపణ ఉంది. అందుకే దారావి లో కూడా కరోనా కేసులు పెరిగాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: