దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా తీవ్రత తగ్గడం లేదు. తగ్గినట్టే తగ్గిన కరోనా దేశ రాజధానిలో తీవ్రంగా ఉంది. రాజధానిలో కరోనా కట్టడిలో ఉందని భావించినా సరే కరోనా అక్కడ వందల కేసులతో దూసుకుపోతుంది. అక్కడ భారీగా కరోనా కేసులు నిన్న కూడా నమోదు అయ్యాయి. మరణాలు తక్కువగానే ఉన్నా కేసులు మాత్రం భారీగా పెరగడం కలచి వేసే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

రాజధానిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,418గా ఉండగా 508 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా దాదాపు అన్ని మార్కెట్స్ లో కూడా జ్వరం పరిక్షలు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: