ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా గత ప్రభుత్వ బకాయిలను కూడా క్లియర్ చేస్తూ వెళ్తుంది. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించే నగదు విషయంలో బకాయిలను కూడా క్లియర్ చేస్తుంది. ఇక తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం పట్టాల పంపిణి కార్యక్రమం కి ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

1,323 కోట్ల రూపాయల పాత ఇళ్ళ బకాయిలను పేదలకు చెల్లించాలి అని ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో రూ .1,323 కోట్ల  మొత్తాన్ని గత ప్రభుత్వం బకాయిలు ఉంచింది. ఇక ప్రభుత్వం మారడం తో వారికి నిధూ రాలేదు. ఇళ్ళ పట్టాల పంపిణీ కి సంబంధించిన సమీక్షలో 3,38,144 గృహాల బకాయిలను క్లియర్ చెయ్యాలి అని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: