తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో గా ఎన్వీవీ సత్యనారాయణను నియమించారు. గుంటూరు డీఆర్వో గా సి.చంద్ర శేఖర్ రెడ్డి ని ఏపీ సర్కార్ నియమించింది. నెల్లూరు జిల్లా ఆసరా ,సంక్షేమం జేసీ గా జె. శివ శ్రీనివాస్ ని ఏపీ సర్కార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు త్వరలో బాధ్యతలు చేపడతారు.
తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో గా ఎన్వీవీ సత్యనారాయణను నియమించారు. గుంటూరు డీఆర్వో గా సి.చంద్ర శేఖర్ రెడ్డి ని ఏపీ సర్కార్ నియమించింది. నెల్లూరు జిల్లా ఆసరా ,సంక్షేమం జేసీ గా జె. శివ శ్రీనివాస్ ని ఏపీ సర్కార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు త్వరలో బాధ్యతలు చేపడతారు.