అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడి అయిపోయారు. ముందు నుంచి ఆయన ఏది మాట్లాడినా సరే కాస్త కామెడి గా ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తనను మోసం చేసారని ఆయన పదే పదే సోషల్ మీడియాలో ఏదోక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. దీనితో అందరూ కూడా ఇప్పుడు ఆయన కామెడీగా చూస్తున్నారు. కొంత మంది ఇండియాన్స్ అయితే ఆయనను ఆడుకుంటున్నారు.

మాయ... నీకు పెళ్ళాం బిడ్డలు చెప్పినా అర్ధం కావడం లేదా ఇంత చాదస్తం ఏంటీ మాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి గోల వాళ్ళది అని ఈ పిచ్చి గోల ఏంటీ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ట్రంప్ మాత్రం ఎన్నికల నిర్వహణ మీద అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియా కూడా గమనిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: