టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పిచ్చి పట్టింది అని ఆయన ఎర్రగడ్డకు వెళ్ళాలి అని సిఎం జగన్ ఆయనను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఏం చెప్పాలని అనుకున్నారో అసలు క్లారిటీ లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కి అసలు నరకంలో కూడా చోటు దక్కదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అన్నీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు.

నేను కట్టిన ఇళ్ళతో మీ పెత్తనం ఏంటీ అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ మధ్య డైలాగ్ వార్ తో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మారాయి. ఇక స్పీకర్ తమ్మినేని సీతారం వర్సెస్ చంద్రబాబుగా కూడా పరిస్థితి మారింది. జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నేను ఎర్రగడ్డకు వెళ్ళాలో జగన్ వెళ్ళాలో జగనే తేల్చుకోవాలి అని సిఎం జగన్ ని ఉద్దేశించి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: