రోజుకు 10వేలు సర్వదర్శనం టికెట్లు, 12వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు తాజాగా టీటీడీ వెల్లడించింది. టికెట్లను అక్టోబర్ 22 న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లు, 23 ఉదయం సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. త్వరలో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగనుంది. దీంతో టికెట్లను పెంచినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పౌర్షమి సందర్భంగా గరుడవాహనం శ్రీవారు విహరించడాన్ని, స్వామివారి వైభవాన్ని భక్తులు తిలకించారు.
రోజుకు 10వేలు సర్వదర్శనం టికెట్లు, 12వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు తాజాగా టీటీడీ వెల్లడించింది. టికెట్లను అక్టోబర్ 22 న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లు, 23 ఉదయం సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. త్వరలో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగనుంది. దీంతో టికెట్లను పెంచినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పౌర్షమి సందర్భంగా గరుడవాహనం శ్రీవారు విహరించడాన్ని, స్వామివారి వైభవాన్ని భక్తులు తిలకించారు.