కరనా ప్రపంచాన్ని కమ్మేసింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ సోకిన బాధితులు ఇప్పటికే 12 లక్షలు దాటగా.. కరోనా మరణాలు 64 వేలకు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే అమెరికా స్పెయిన్, ఇటలీ, అమెరికా దేశాలల్లో ఇప్పటికే కరోనా బాధితులు లక్ష దాటేశాయి. భారత్లో ఈ కేసులు 3500కు చేరుకున్నాయి. కనీసం ఇప్పటికే ఇండియాలో 99 మంది మృతిచెందారు. ఇక తెలంగాణలో 272 కేసులు నమోదు కాగా... ఏపీలో 194కు చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 10 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 12, 02, 345
మృతుల సంఖ్య - 64, 729
రికవరీ కేసుల సంఖ్య - 2, 46, 638
యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 91, 068
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 3, 11, 367
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 3, 11, 635 - 8454
స్పెయిన్ - 1, 26, 168 - 11, 947
ఇటలీ - 1, 24, 632 - 15, 362
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3588
మృతులు - 99
తెలంగాణలో కేసులు - 272
తెలంగాణ మృతులు - 11
ఏపీలో కేసులు - 194
అత్యధికంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో 32 కేసులు
ఏపీలో మృతులు - 1
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple